Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-31 01:50 GMT
Live Updates - Page 2
2020-10-31 11:25 GMT

Anantapur District Updates: తాడిమర్రి మండలం లో గ్రామస్థుల ఆందోళన...

 అనంతపురం:

* తాడిమర్రి మండలం మరిమేకలపల్లి లో నీటిలో గ్రామస్థుల ఆందోళన.

* చిత్రావతి రిజర్వాయర్ నింపు తుండడంతో గ్రామంలోకి నీరు.

* నీటిలోకి దిగి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిహారం అందని బాధితులు.

* అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్

2020-10-31 11:21 GMT

Kurnool District Updates: వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వేమూరి ఎమ్మెల్యే ..

కర్నూలు జిల్లా...

* నంద్యాల మండలం పొన్నాపురంలో ఇటీవల హత్యకు గురైన దళిత వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన గుంటూరు జిల్లా       వేమూరి ఎమ్మెల్యే ..

* పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున....

* ఆయన వెంట ఉన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి..

* చంద్రబాబు కుయుక్తులకు దళితులే సమిధలు...

* ఎమ్మెల్యే నాగార్జున ప్రధాన నిందితుడు మనోహర్ గౌడ్ ..కాల్ డేటా బయటకు తీస్తే అసలు నిందితులు బయటకొస్తారు.ఎమ్మెల్యే శిల్పా రవి

2020-10-31 03:27 GMT

Visakha Updates: ఏజెన్సీలో మొదలైన చలిపంజ...

  విశాఖ..

* చింతపల్లి, లంబసింగి లో 14.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

* మన్యం లో గ్రామాలన్ని మంచులోనే..

* చలి ప్రారంభం లోనే ఇలా ఉండటంతో రాబోయే రోజుల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లు ఖాయం..

2020-10-31 03:17 GMT

Vijayawada Updates: ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి....

  విజయవాడ

-- ఏ. శివారెడ్డి, కన్వీనర్

-- అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ

-దళిత, బిసి రైతులకు సంకెళ్లు‌ వేయడాన్ని నిరసిస్తూ ఛలో గుంటూరు జైలు భరో కి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి జెఎసి

-అప్రమత్తమైన పోలీసులు.. జేఎసి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు

-ఈరోజు ఉదయమే మొగల్రాజపురంలో ఆయన నివాసంలో జెఎసి అధ్యక్షులు శివారెడ్డి కి నోటీసు ఇచ్చి, హౌస్ అరెస్టు చేసిన మాచవరం పోలీసులు.

-అరెస్టులు చేసి తమ ఉద్యమం అనిచి వేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రెట్టింపుతో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది

-అరెస్టులకు బయపడదిలేదు.

2020-10-31 03:13 GMT

Vijayawada Updates: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు...

   విజయవాడ...

-- జైల్ భరో కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

-- పోలిట్ బ్యూరో సభ్యు డు బోండా ఉమా కు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

2020-10-31 03:04 GMT

Rajahmundry Updates: చినరాజప్ప ను గృహానిర్భంధం చేసిన పోలీసులు...

తూర్పు గోదావరి-రాజమండ్రి

-తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను గుంటూరు జైలు భరో కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకున్న సామర్లకోట   పోలీసులు..

చినరాజప్ప

-అమరావతిలో రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుంటూరు జైలు భరోకు వెళ్ళనీయకుండా అర్ధరాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ లు

-తెదేపా నాయకుల అరెస్ట్ లతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు...

-వైసీపీ అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలు,టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు... 

-రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం

-అన్నదాతలకు సంకెళ్ళు వేయించిన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారు

2020-10-31 02:56 GMT

Rajahmundry Updates: పెళ్ళిబృందం వ్యానుబోల్తా!

తూర్పుగోదావరి -రాజమండ్రి

* గోకవరం మండలం తంటికొండ ఘాట్ రోడ్డులో పెళ్ళిబృందం వ్యానుబోల్తా ఘటనలో రాజమండ్రి వివిధ ఆస్పత్రిలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

* గాయపడ్డ పదిమందిలో నలుగురు పరిస్థితి ఇంకా విషమం

* మరో 24 గంటల తర్వాత కాని చెప్పలేమంటున్న వైద్యులు

* మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు..

* ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి..

2020-10-31 02:52 GMT

Srisailam Reservoir Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద...

 కర్నూలు జిల్లా....

// 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

// ఇన్ ఫ్లో : 49,874 క్యూసెక్కులు

// ఔట్ ఫ్లో : 1,00,105 క్యూసెక్కులు

// పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

// ప్రస్తుతం : 884.80 అడుగులు

// పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

// ప్రస్తుతం: 214.8450 టీఎంసీలు

// కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-10-31 02:36 GMT

Tirumala Updates: సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు...

 తిరుపతి:

* అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు.

* శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు భారీగా చేరుకుంటున్న భక్తులు.

* తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను ముందే జారీ చేసిన టీటీడీ.

* భక్తుల రద్దీతో ఈరోజు కోటా టోకెన్లు రాత్రే పూర్తి చేసిన టీటీడీ.

* అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా, రోడ్డుపైనే ఆపేస్తున్న టీటీడీ భద్రతా సిబ్బంది.

* టోకెన్ల కోసం వేచివున్న వేలాది మంది భక్తులు, అలిపిరి దగ్గర చలిలోనే భక్తుల ఇక్కట్లు.

* సర్వ దర్శనం టోకెన్ల జారీపై స్పష్టత ఇవ్వని టీటీడీ.

2020-10-31 02:00 GMT

Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

తిరుమల-తిరుపతి:

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 20,269 మంది భక్తులు

- తలనీలాలు సమర్పించిన 6,613 మంది భక్తులు

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.92 కోట్లు

Tags:    

Similar News