Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Krishna District Updates: ఉయ్యూరులో టిడిపి నిరసన ప్రదర్శన...
కృష్ణాజిల్లా...
-గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఎన్ టి ఆర్ హౌసింగ్ జీ+3 భవనాలను, వెంటనే పేదలకు అప్పగించాలి
-నిరసనలో మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్
-పార్టీ కార్యాలయం వద్ద నుండి మునిసిపాలిటి పరిధిలో టిడ్కో నిర్మించిన భవనాల వరకూ నిరసన ప్రదర్శన
Road accident: గోకవరం మండలం తంటికొండ ఘాట్ రోడ్ లో ఘోరప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా లో పెళ్ళిబృందం వ్యాన్ బోల్తా
* ఆరుగురు మృత్యువాత
* వీరంతా గోకవరం మండలం ఠాగూర్ పాలెం కు చెందినవారుగా గుర్తింపు
* వ్యానులో 17 మంది ప్రయాణిస్తుండగా తిరిగి ప్రయాణంలో ప్రమాదం
* మరో 8మందికి తీవ్రగాయాలు
* పలువురు పరిస్థితి విషమం
* క్షతగాత్రులను రాజమండ్రి- ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
* రాత్రి సుమారుగా 3 గంటల సమయంలో ప్రమాదం
* ఠాగూర్పాలెం పెళ్లి కొడుకుకు - రాజానగరం మండలం వెలుగు బంధ గ్రామానికి చెందిన పెండ్లి కుమార్తె కు కొండపై రాత్రి వివాహం
* తంటికొండ ఆలయంపై రాత్రి జరిగిన వివాహ అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం.
* ఘటనా స్థలానికి చేరుకున్న రాజమండ్రి- అర్భన్ ఎస్పీ షిమోషి బాజ్పాయ్
* సహాయక చర్యలను చేపట్టిన పోలీసులు