Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-24 01:14 GMT
Live Updates - Page 2
2020-09-24 11:34 GMT

Medak ACB updates: నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ విచారణ..

ఏసీబీ అప్ డేట్స్ మెదక్ కేసు....

-మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ విచారణ.

-నాలుగు రోజులుగా ఏసీబీ ఆఫీస్ లోనే విచారణ చేసిన ఏసీబీ

-బినామిల పాత్రపై క్లారిటీ తీసుకున్న ఏసీబీ.

-6గురు బినామిలను నాలుగు రోజుల పాటు విచారణ.

-మెదక్ తో పాటు హైదరాబాద్ శివరాళ్లలో బినామిల పేర్లతో అస్స్తులు ఉన్నట్టు గుర్తింపు.

-నగేష్ భినమిలా నుండి వివరాలు సేకరించిన ఏసీబీ..

-నిందితులను ఏసీబీ ఆఫీస్ నుంచి వైద్య పరీక్షలకు తరలించిన ఏసీబీ

-అనంతరం న్యామూర్తి ముందు హాజరు పరచనున్న ఏసీబీ.

-కేస్ లో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ పై కొనసాగుతున్న దర్యాప్తు..

2020-09-24 11:32 GMT

Mahabubabad updates: ఇసుక మాఫియాకు యువకుడు బలి, మరో యువకుడి పరిస్థితి విషమం.

మహబూబాబాద్ జిల్లా :

-మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో బైక్ ను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్

-వీఎస్ లక్మీపురం గ్రామానికి చెందిన ఓయువకుడు మృతి, మరో యువకుడికి గాయాలు

-ఎలాంటి అనుమతులు లేకుండా రేయంబవళ్లు నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు, పట్టించుకోని అధికార యంత్రాంగం

-అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్లు తమ ఊరి నుంచి వెళ్లినందుకు డబ్బులు వసూలు చేస్తు అక్రమార్కులను ప్రోత్సహించిన గుండంరాజుపల్లి గ్రామ   పంచాయతీ

2020-09-24 11:22 GMT

Rangareddy district updates: ఆంధ్ర బ్యాంకు లో నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసిన వ్యక్తి..

రంగారెడ్డి జిల్లా..

-మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ఆంధ్ర బ్యాంకు లో గోల్డ్ కొలతలు చూసుకునే సిబ్బంది చేతివాటం

-నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసిన వ్యక్తి. రెండున్నర కోట్ల వరకు బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యక్తి.

-అతన్ని పరిచయస్తులు పేర్ల మీద గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకు నుండి లోన్ తీసుకున్న వ్యక్తి.

-నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బంది మొత్తం ముగ్గురు వ్యక్తులు.

-పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

-పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఎల్బినగర్ జోన్ డిసిపి సన్ ప్రీత్ సింగ్.

-పలువురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు

2020-09-24 11:19 GMT

Mancherial district updates: భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు..

మంచిర్యాల జిల్లా :-

-ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు.

-అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తక పోవడంతో ఎగువ ప్రాంతాల్లో ని పంట పొలాలను ముంచిన వరద నీరు.

-త్వరితగతిన గేట్లు ఎత్తి పంట పొలాలను కాపాడాలని కోరుతూ అన్నారం బ్యారేజ్ వద్ద రైతుల ఆందోళన,


2020-09-24 11:08 GMT

Pragathi Bhavan: ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

ప్రగతి భవన్..

-రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర     అంశాలపై చర్చ..

-ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం...

-హైదరాబాద్ లో ఆర్ టి సి బస్సులపై తిరిగే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం..

-హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఆర్ టి సి బస్ లు తిప్పడానికి అనుమతి ఇవ్వాలని సీఎం కొరనున్నరూ..

-హైదరాబాద్ లో 10 శాతం ఆర్ టి సి బస్ లు నడిపించేందుకు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం...

2020-09-24 10:49 GMT

Telangana High Court: అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై హైకోర్టులో విచారణ..

టీఎస్ హైకోర్టు....

-న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ

-రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

-అక్టోబరు 14 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం,

-తదుపరి విచారణ ను అక్టోబర్ 15కి వాయిదా వేసిన హైకోర్టు.

2020-09-24 10:46 GMT

Telangana High Court: కరోనాకు సంబంధించిన పిటీషన్ లపై హైకోర్టులో విచారణ..

టీఎస్ హైకోర్టు.....

-రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రశ్నించిన హైకోర్టు

-మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారన్న హైకోర్టు

-రోజుకు 40వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదన్న హైకోర్టు

-డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవన్న హైకోర్టు

-మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలన్న హైకోర్టు

-వెయ్యి మందికి కనీసం మూడు బెడ్ లు లేక పోవడానికి కారణాలు తెలపాలన్న హైకోర్టు

-తదుపరి విచారణ ను అక్టోబరు 8 కి వాయిదా వేసిన హైకోర్టు

2020-09-24 10:43 GMT

Pragathi Bhavan: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

ప్రగతి భవన్..

-రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర   అంశాలపై చర్చ.

-ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్.

2020-09-24 10:41 GMT

T Harish Rao Comments: గతంలో పాస్ బుక్కుల కోసం ఆఫీసు ల చుట్టు తిరిగే పరిస్థితి: మంత్రి హరీష్ రావు!

-రైతులు బ్యాంకుల చుట్టు, రెవెన్యూ ఆఫీసు ల చుట్టూ తిరగకుండా కొత్త రెవెన్యూ చట్టం ఉపయోగపడుతుంది.

-రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చాము.

-పంట పంటకు ఏడాదికి ఎకరానికి 10 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీ ఆర్ ఎస్ మాత్రమే.

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పింఛన్లు కోసం 11400 కోట్లు ఖర్చు పెడుతుంది, కేంద్రం కేవలం 200 కోట్లు మాత్రమే ఇచ్చ గొప్పలు చెప్పుకుంటున్నారు.

-దుబ్బాక ఉప ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపించండి.

-డిజిటల్ సర్వే తో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చేస్తాము.

-సమగ్ర భూ సర్వే రైతులపాలిట వరం.

-రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వార సహాయం చేసాము.

-కరోన కారణం గా ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న...సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆపలేదు.

-మన రాష్టానికి వాటా గా వచ్చే 10 వేల కోట్లు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది.

-రాష్టానికి రావాల్సిన GST బకాయిలను చెల్లించిన తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడాలి - మంత్రి హరీష్ రావు..

2020-09-24 10:30 GMT

Warangal Urban Updates: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్ల బదిలీ..

వరంగల్ అర్బన్..

-వి.ఆర్ లో వున్న జె. రామకృష్ణ కు టాస్క్ ఫోర్స్.

-ఎ. శ్రీనివాస్ కు స్టేషన్ ఘన్‌పూర్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

Tags:    

Similar News