2020-11-10 02:53 GMT
Sangareddy District Updates: పఠాన్ చెరు మండలం ముత్తంగి ORR రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి జిల్లా...
-పాటి గ్రామ సమీపంలో zylo వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడు గురు మృతి.
-వాహనంలో 10 మంది ప్రయనిస్తున్నట్లు సమాచారం.
-ముగ్గురు వ్యక్తులు సురక్షితం.
-వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా గుర్తించిన పోలీస్ లు
-వీరంతా కార్పెంటర్లు.
-గచ్చిబౌలి నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా రింగ్ రోడ్డు పై ప్రమాదం