Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-10 02:44 GMT
Live Updates - Page 2
2020-11-10 02:53 GMT

Sangareddy District Updates: పఠాన్ చెరు మండలం ముత్తంగి ORR రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా...

-పాటి గ్రామ సమీపంలో zylo వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడు గురు మృతి.

-వాహనంలో 10 మంది ప్రయనిస్తున్నట్లు సమాచారం.

-ముగ్గురు వ్యక్తులు సురక్షితం.

-వీరంతా జార్ఖండ్ (ఘోరఖ్ పూర్, రాంఘడ్ )కు చెందిన వారుగా గుర్తించిన పోలీస్ లు

-వీరంతా కార్పెంటర్లు.

-గచ్చిబౌలి నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా రింగ్ రోడ్డు పై ప్రమాదం

Tags:    

Similar News