Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు

Pakistan: పెషావర్‌లోని మసీదులో ఘటన

Update: 2022-03-04 11:30 GMT

 పాకిస్తాన్‌లో బాంబు పేలుడు

Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ఘటన సంబవించి 30 మంది మృతి చెందారు. పెషావర్ లోన మసీదులో నమాజ్ జేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

Tags:    

Similar News