Afghanistan: కాబుల్‌ ఎయిర్‌పోర్టులో 150 మందిని కిడ్నాప్‌ చేసిన తాలిబన్లు

* ఆఫ్ఘన్‌లో తారాస్థాయికి హింసా కాండ * కిడ్నాప్‌ అయినవారిలో ఎక్కువ మంది భారతీయులు..? * కిడ్నాప్‌ చేసి దాడిచేసిన తాలిబన్లు

Update: 2021-08-21 09:00 GMT

కాబుల్‌ ఎయిర్‌పోర్టులో 150 మంది కిడ్నాప్‌ చేసిన తాలిబన్లు (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హక్కులను కాలరాస్తున్న ఈ ముష్కర ముఠా తాజాగా మరో హింసా కాండకు తెరలేపింది. కాబుల్‌ ఎయిర్‌పోర్టులోని పలువురిని నిర్బంధించింది. సుమారు 150 మందికి పైగా కిడ్నాప్‌నకు గురైనట్టు తెలుస్తోంది. అయితే తాలిబన్లు నిర్బంధించినవారిలో భారతీయులే అధికంగా ఉన్నట్టు సమాచారం. వారిపై దాడిచేసి గాయపర్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News