స్మార్ట్ సిటీ విశాఖలో దారుణ హత్య జరిగింది. యోగా మాస్టర్ వెంకటరమణ హత్యకు గురయ్యాడు. నలుగురు దుండగులు ఇనుప రాడ్లతో కొట్టిచంపారు. ఈ మర్డర్ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డవడంతో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక సాయంకాలం దినపత్రిక విలేకరి హస్తముందని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.