రోడ్డుప్రమాదంలో ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు

Update: 2018-05-28 11:12 GMT

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం  గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  మహానాడు కోసం ఎమ్మెల్యే  సుగుణమ్మ విజయవాడ వచ్చారు. ప్రమాదంపై పలువురు నేతలు సుగుణమ్మకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు

Similar News