టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుంది : జగన్

Update: 2018-03-08 04:48 GMT

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పుడే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని అన్నారు. టీడీపీ కలసి వస్తే మార్చి 21 కి ముందు అవిశ్వాసం పెడదామని ప్రతిపాదించారు. వైసీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాలని లేదంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిస్తుందని జగన్ ప్రకటించారు. 

Similar News