పందుల పందెం

Update: 2018-01-14 09:32 GMT

అనంతపురం జిల్లాలో వెరైటీ పందాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాడిపత్రిలో కోడి పందాలకు ధీటుగా పందుల పందాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పందుల పోటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది సంక్రాంతికి పందుల పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. వెరైటీ పోటీలను స్థానికులు బాగా ఎంజాయ్‌ చేశారు. 
 

Similar News