ప్రియుడుతో ఉన్న భార్యను చూసి భర్త ఏంచేశాడంటే...

Update: 2018-07-04 10:41 GMT

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కొల్లమిట్టలో దారుణం జరిగింది. భార్యను, ఆమె ప్రియుడిని.. భర్త సజీవదహనం చేసేశాడు. భార్య ప్రియుడితో కలిసి ఉండటం చూసి భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్య చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక..తాళం వేసి ఏకంగా ఇంటిని తగలబెట్టేశాడు. మంటల్లో చిక్కుకొని.. భార్య కవిత, ప్రియుడు శ్రీను సజీవదహనం అయ్యారు. భార్య తరఫు బంధువులు.. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

Similar News