కోటప్పకొండ లో అంగరంగ వైభవంగా కార్తీక మాసం

Update: 2018-11-08 06:59 GMT

గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన  కోటప్పకొండపై కార్తీక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి  త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహాశివుడికి ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కార్తీక దీపాలను వెలిగించారు. భారీగా తరలివచ్చిన  భక్త జనులతో  క్షేత్రం కిటకిటలాడుతుంది. 

Similar News