న్యాయం కోసం పోలీస్ స్టేష్టన్ కు వెళ్లిన మహిళను ట్రాప్ చేసిన సీఐ

Update: 2018-09-19 05:10 GMT

లైగింకగా వేధింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న వాల్మీకిపురం సీఐ సిద్ధ తేజమూర్తిపై సస్పెన్షన్ వేటు పడింది. న్యాయం కోసం పోలీస్ స్టేష్టన్ కు వెళ్లిన తనను ట్రాప్ చేసిన సీఐ.. వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. తిరుమల కొండపై రూం బుక్ చేశానని తన వద్దకు రావాలంటూ ఫోన్ లో వేధింపులకు గురిచేశాడని బాదితురాలు ఫిర్యాదు చేసింది. సీఐ ఫోన్ కాల్ ను రికార్డు చేసింది. దీంతో  విచారణ జరిపిన కర్నూలు డీఐజీ సీఐను సస్పెండ్ చేశారు.

Similar News