Narendra Modi: వైసీపీ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముంచింది

Narendra Modi: రాష్ట్రానికి ఒక్క రాజధాని సైతం లేకుండా వైసీపీ చేసింది

Update: 2024-05-06 13:17 GMT

Narendra Modi: వైసీపీ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముంచింది

Narendra Modi: ఏపీలో మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పి ప్రజలను వైసీపీ నిండా ముంచిందని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలోని నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానాలుంటూ హడావుడి చేసి... చివరికి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని ఆరోపించారు. ఏపీలో అవినీతి టాప్‌లో ఉంటే.... అభివృద్ధి లాస్ట్‌లో ఉందని విమర్శించారు.

Tags:    

Similar News