Mithun Reddy: సీఎం జగన్‌ ఆదేశాలతో ముద్రగడను కలిశాం..

Mithun Reddy: ముద్రగడకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది

Update: 2024-03-07 10:46 GMT

Mithun Reddy: సీఎం జగన్‌ ఆదేశాలతో ముద్రగడను కలిశాం.. 

Mithun Reddy: కాపునేత ముద్రగడతో వైసీపీ నేత మిథున్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్‌ ఆదేశాలతో ముద్రగడ పద్మనాభంను కలిశామన్నారు ఉభయగోదావరి జిల్లాల కో- ఆర్డినేటర్ మిథున్‌రెడ్డి. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామన్నారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని...పదవుల విషయంలో ఎటువంటి చర్చ జరగలేదన్నారు. పదవులు ఆశించి ముద్రగడ పార్టీలో చేరతాననడంలో సమంజసం కాదన్న...ఆయనకు సముచిత స్థానం ఉంటుందని మిథున్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News