Visakhapatnam: విశాఖలో మిలాన్-2022కి ఏర్పాట్లు

Visakhapatnam: యుద్ధనౌకలతో దద్ధరిల్లిన విశాఖ సాగరతీరం

Update: 2022-02-21 13:56 GMT

Visakhapatnam: విశాఖలో మిలాన్-2022కి ఏర్పాట్లు

Visakhapatnam: విశాఖ సాగర తీరం యుద్ధనౌకలతో దద్ధరిల్లింది. యుద్ధ విమానాల భారీ శబ్దాలతో ఆకాశం హోరెత్తుంది. సైనిక విన్యాసాలు అలరించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ రెండు గంటలు పాటు నౌకదళ సమీక్ష చేశారు. 

Tags:    

Similar News