Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి కేసు అప్‌డేట్..

Jagan: దర్యాప్తు బృందం అదుపులో 11 మంది యువకులు

Update: 2024-04-16 06:18 GMT

Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి కేసు అప్‌డేట్..

Jagan: సీఎం జగన్‌పై దాడి కేసులో అధికారులు పురోగతి సాధించారు. 11 మంది యువకులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. 11 మందిలో పోలీసులు ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు. జగన్‌పై ఓ మైనర్ దాడికి పాల్పడినట్టు గుర్తించారు. దాడి చేసింది సతీష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్సు యాత్రలో పలు వీడియోలను పరిశీలించడంతో.. నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News