అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

Anantapur: అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానానికి అనంతపురంలో ఇద్దరు టీడీపీ నేతలు మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

Update: 2021-11-19 12:38 GMT

అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

Anantapur: అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానానికి అనంతపురంలో ఇద్దరు టీడీపీ నేతలు మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో నగరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్‌సీ సెల్‌ నగర అధ్యక్షుడు బంగి నాగ, విశ్వేశ్వరనాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News