Pawan Kalyan: జనసేన, వైసీసీ మధ్య మాటల యుద్ధం

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, మంత్రి పేర్ని మధ్య ట్వీట్ల వార్ * వైసీపీది పాలసీ ఉగ్రవాదంటూ పవన్ ట్వీట్

Update: 2021-09-28 08:30 GMT

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన - వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయాల్లో, అటు టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. దీకిని బదులుగా పవన్ ఓ ట్వీట్ చేశారు. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మరో ట్వీట్ చేశారు. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఘాటు ట్వీట్ చేశారు. వైసీపీది పాలసీ ఉగ్రవాదమని, దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయని ఫైర్ అయ్యారు. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని పవన్ అన్నారు.


Tags:    

Similar News