Sajjala: కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకే బస్సు యాత్ర

Sajjala: వైఎస్ఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం యాత్ర ప్రారంభం

Update: 2024-03-20 05:30 GMT

The Bus Yatra will Start from Idupulapaya on 27th of this month Says Sajjala

Sajjala: కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా జగన్ బస్ యాత్ర కొనసాగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు బస్ యాత్ర కొనసాగుతోందన్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభమవుతోందన్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. యాత్రలో వివిధ వర్గాల... సామాన్య ప్రజలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఐదేళ్ల పాలన, ఫ్యూచర్ ప్రణాళికపై జగన్ చర్చిస్తారని చెప్పారు.

Tags:    

Similar News