AP Schools Reopen: తరగతి గదికి 20 మందితో స్కూళ్లు ప్రారంభం

Schools Reopen:తరగతి గదికి 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు * మాస్క్‌‌, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు

Update: 2021-08-16 06:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెరుచుకున్న స్కూల్స్ (ఫైల్ ఇమేజ్)

Schools Reopen: ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. స్టూడెంట్స్‌ మాస్క్‌ ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

Full View


Tags:    

Similar News