Ramanjaneyulu: సీఎం జగన్ పాలనలో ఏపీ నాశనమైంది

Ramanjaneyulu: ఎన్నికల అనంతరం కూటమిదే అధికారం

Update: 2024-05-05 07:26 GMT

Ramanjaneyulu: సీఎం జగన్ పాలనలో ఏపీ నాశనమైంది

Ramanjaneyulu: పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కూటమి భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచార‌ జోరు పెంచారు. భీమవరంలోని పలు వార్డుల్లో ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ఆయన ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు కూటమి శ్రేణులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని...మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేస్తానని పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News