Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: 3న పీలేరు, విజయవాడ, 4న రాజమండ్రి, అనకాపల్లిలలో మోడీ టూర్

Update: 2024-05-01 08:18 GMT

Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 3, 4 తేదీల్లో ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 3వ తేదీన పీలేరు, విజయవాడలో పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2.45 గంటలకు, విజయవాడలో సాయంత్రం ఆరున్నర గంటలకు రోడ్ షో లో పాల్గొంటారు. 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటించనున్నారు, కూటమి అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

Tags:    

Similar News