నేడు పట్టాభిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్న పోలీసులు

* అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం సబ్‌ జైలుకు తరలింపు

Update: 2023-02-22 03:45 GMT

నేడు పట్టాభిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్న పోలీసులు

Gannavaram: టీడీపీ నేత పట్టాభిరామ్‌ను నేడు గన్నవరం మెజిస్ట్రేట్‌ ముందు పోలీసులు హాజరుపర్చనున్నారు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం సబ్‌ జైలుకు తరలించనున్నారు. నిన్న రాత్రి పట్టాభికి వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి ఆదేశాలతో గన్నవరం పీఎస్‌కు తరలించారు. ఇక గన్నవరం దాడుల ఘటనలో టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పట్టాభితో పాటు మిగిలిన 10మందికి గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది.

Tags:    

Similar News