గన్నవరం మెజిస్ట్రేట్‌ ముందు పట్టాభిని హాజరుపర్చిన పోలీసులు

* కోర్టుకు పట్టాభి హెల్త్ రిపోర్ట్ సమర్పించిన పోలీసులు

Update: 2023-02-22 05:38 GMT

గన్నవరం మెజిస్ట్రేట్‌ ముందు పట్టాభిని హాజరుపర్చిన పోలీసులు

Pattabhi Ram: టీడీపీ నేత పట్టాభిరామ్‌ను గన్నవరం మెజిస్ట్రేట్‌ ముందు పోలీసులు హాజరుపర్చారు. పట్టాభి హెల్త్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. అయితే పట్టాభి ఒంటిపై గాయాలేమీ లేవని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఎడమచేతి మణికట్టు వద్ద చిన్న వాపు మాత్రమే ఉందని వైద్యులు నిర్ధారించారు. నిన్న న్యాయమూర్తి ఎదుట థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి చెప్పారు. కోర్టు ఆదేశాలతో పట్టాభికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేశారు.

Tags:    

Similar News