Pattabhi Ram: రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు పట్టాభి

Pattabhi Ram: బందోబస్తు నడుమ రాజమండ్రి తీసుకొచ్చిన పోలీసులు

Update: 2023-02-23 01:54 GMT

Pattabhi Ram: రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు పట్టాభి

Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టాభి వెనుక వాహనాలు రాకుండా బందోబస్తు నడుమ రాజమండ్రికి పోలీసులు తీసుకువచ్చారు. పట్టాభితో పాటు మరో 10మందిని పోలీసులు జైలుకు తరలించారు. 

Tags:    

Similar News