ఏపీ ఉన్నత విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Andhra Pradesh: సర్వీసు రూల్స్ విషయంలో కోర్టు ఉత్తర్వులు భేఖాతరు చేసిన ఉదయలక్ష్మి

Update: 2021-06-15 12:43 GMT

విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఏపీ హైకోర్టు. సర్వీసు రూల్స్ అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిటిషనర్ కు ఇచ్చిన కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యింది. ఈ కేసులో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం, కోర్టు ధిక్కరణ, కోర్టుకు సంజాయితీ ఇవ్వకపోవడంపో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిద పడింది.

Full View


Tags:    

Similar News