Nara Lokesh: జగన్ పెంపుడు కుక్కలను పంపి..

Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

Update: 2021-10-20 13:38 GMT

సీఎం జగన్ పై మండిపడ్డ నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకోరెడ్డి అని నిరూపించుకున్నారన్నారు. జగన్ పెంపుడు కుక్కలను పంపి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని విరుచుకుపడ్డారు. వైసీపీ దాడులకు భయపడేది లేదన్న లోకేశ్ ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతామన్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి వ్యాపారం లైసెన్స్‌డ్‌ ట్రేడింగ్‌గా మారిపోయిందన్నారు.

Tags:    

Similar News