Mudragada: ప్రజలను ఉద్దేశించి ముద్రగడ మరో లేఖ

Mudragada: పార్టీలో చేరతానన్న ముద్రగడ పద్మనాభం

Update: 2024-03-13 11:08 GMT

Mudragada: ప్రజలను ఉద్దేశించి ముద్రగడ మరో లేఖ

Mudragada: ముద్రగడ పద్మనాభం ప్రజలను ఉద్దేశించి మరో లేఖరాశారు. ఈ నెల 14న ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కిర్లంపూడి నుంచి తాడేపల్లిలో జగన్ నివాసానికి భారీ అనుచరగణంతో వెళ్లి వైసీపీలోకి జాయిన్ అవడానికి పెట్టిన కార్యక్రమం వాయిదాపడింది. తన అభిమానుల నుంచి ఉహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో, అంత ఎక్కువ మందితో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఈ నెల 15,16 తేదీల్లో ఒక్కడినే ముఖ్యమంత్రిని కలిసి పార్టీలో చేరతానన్నారు.

Tags:    

Similar News