MP Santosh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్‌కుమార్‌

MP Santosh: సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎంపీ * సంతోష్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం

Update: 2021-08-11 06:22 GMT

తిరుమల శ్రీవారిని సందర్శించిన ఎంపీ సంతోష్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

MP Santosh: తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్మనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్‌ దంపతులకు ఆశీర్వచనం అందించగా టీటీడీ అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి.. సంతోష్‌ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News