పట్టాభి సతీమణిని ఫోన్‌లో పరామర్శించిన ఎంపీ రఘురామ

* ఢిల్లీలో ఉన్న కొత్త గవర్నర్‌తో అన్ని విషయాలపై చర్చిస్తానని హామీ

Update: 2023-02-21 06:48 GMT

పట్టాభి సతీమణిని ఫోన్‌లో పరామర్శించిన ఎంపీ రఘురామ

Raghu Ram: టీడీపీ నేత పట్టాభి సతీమణి చందనని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫోన్‌లో పరామర్శించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న గవర్నర్‌తో అన్ని విషయాలపై చర్చిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో వైసీపీ దుర్మార్గపు చర్యలకు పాల్పడిందని ఎంపీ రఘురామ విమర్శించారు.

Tags:    

Similar News