Nellore: కరోనా నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి మంత్రి సమీక్ష

Update: 2020-03-21 15:13 GMT
Anil Kumar Yadav Review Meeting

నెల్లూరు: నగరంలోని జెడ్.పి. హాల్ నందు గల డి.ఇ.సి.సి సెంటర్ లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్, అధికారులతో కరోనా నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News