Appalaraju: విద్యుత్ సంక్షోభపై ప్రధానికి లేఖ రాసాం

Appalaraju: ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది : అప్పలరాజు

Update: 2021-10-12 11:20 GMT

విద్యుత్ సంక్షోభంపై ప్రధాని మోడీకి లేఖరాశామన్న అప్పలరాజు (ఫైల్ ఇమేజ్)

Appalaraju: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని మంత్రి అప్పలరాజు అన్నారు. విద్యుత్తు సంక్షోభం ఉందని పసిగట్టి ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఏపీతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు కూడా ప్రధానికి లేఖలు రాస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదని ఏపీలో సంక్షోభం ఎక్కకువగా ఉందని ప్రతిపక్షలు విమర్శించడం హాస్యస్పదమన్నారు. ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు దేశ సమస్యగా గుర్తించాలని అప్పల రాజు అన్నారు.

Tags:    

Similar News