Andhra Pradesh: ఏపీలో రేపు లారీల స్ట్రైక్

* ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Update: 2021-10-27 02:07 GMT

ఏపీలో లారీల స్ట్రైక్(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఏపీ లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. ప్రజలకు అవగాహన కలిగించటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

Tags:    

Similar News