Andhra Pradesh: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్ మిశ్రా

Andhra Pradesh: చీఫ్ జస్టిస్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ బిశ్వభూషన్

Update: 2021-10-13 09:05 GMT

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా  ప్రశాంత్ కుమార్ మిశ్ర 

Andhra Pradesh: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

Full View


Tags:    

Similar News