Konaseema: కోనసీమ జిల్లా గోపాలపురంలో అధికారుల తనిఖీలు

Konaseema: రూ. 7కోట్ల విలువైన తొమ్మిదిన్నర కేజీల బంగారం రెండు కేజీల వెండి స్వాధీనం

Update: 2024-04-30 02:34 GMT

Konaseema: కోనసీమ జిల్లా గోపాలపురంలో అధికారుల తనిఖీలు

Konaseema: కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురం వద్ద అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది ఎన్నికల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న సుమారు 7కోట్ల విలువైన తొమ్మిదిన్నర కేజీల బంగారం, రెండు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ట్రెజరీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News