తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ..శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం

Update: 2024-01-28 02:49 GMT

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ..శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తులు వెలుపల క్యూలో వేచి ఉన్నారు. శశ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతుంది, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 32,412 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం  2కోట్ల 92 లక్షలు వచ్చింది.

Tags:    

Similar News