Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో అల్లరి నరేష్

Tirupati: నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు

Update: 2021-03-04 04:35 GMT

తిరుమల దేవస్థానం లో హీరో అల్లరి నరేష్ 

Tirupati: తిరుమల శ్రీవారిని హీరో అల్లరి నరేష్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు అల్లరి నరేషన్ ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల రావడం ఎంతో ఆనందంగా ఉందన్న అల్లరి నరేష్ ..గత ఏడాది కరోనా వల్ల రాలేకపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను నాంది ప్రమోషన్ లో ఉన్నానని, త్వరలో రెండు కొత్త సినిమాల్లో నటించనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News