Parvathipuram: రోడ్డుపై అడ్డంగా లారీ బోల్తా పడటంతో స్తంభించిన ట్రాఫిక్

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా ట్రాఫిక్

Update: 2022-09-29 05:18 GMT

Parvathipuram: రోడ్డుపై అడ్డంగా లారీ బోల్తా పడటంతో స్తంభించిన ట్రాఫిక్

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్ర - ఒరిస్సా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది. కొమరాడ మండలం బంగరామ్మపేట వద్ద అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తా పడపడంతో ట్రాఫిక్ స్థంభించింది. దీంతో రాయగడ మార్గంలో రెండు గంటలుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News