గుంటూరు బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

గుంటూరులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు

Update: 2019-12-14 17:10 GMT
Guntur

గుంటూరులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఫాస్ట్ ‌ట్రాక్ కోర్టు ఏర్పాుట చేసి నిందితుడిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. విచారణ త్వరగా పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Full View

Tags:    

Similar News