Pawan kalyan: ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానిదే విజయం..
Pawan Kalyan: ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది
Pawan kalyan: ఏపీలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠమని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ పొత్తు మొదలైందని గుర్తుచేసిన ఆయన.. 2024లో విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా మరోసారి ఒక్కటయ్యామన్నారు. ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోందని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జోస్యం చెప్పారు పవన్.