తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

* వైకుంఠంలోని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

Update: 2022-12-04 02:45 GMT

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

TTD Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠంలోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 63వేల, 931 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు

Tags:    

Similar News