CM Jagan: మహాత్ముడికి నివాళులర్పించిన సీఎం జగన్‌

CM Jagan: తాడేపల్లిలోని సీఎం నివాసంలో బాపూజీ చిత్రపటానికి నివాళులు

Update: 2022-01-30 07:33 GMT

మహాత్ముడికి నివాళులర్పించిన సీఎం జగన్‌

CM Jagan: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో జగన్‌తో పాటు పలువురు నేతలు మహత్ముడికి నివాళుర్పించారు.

Tags:    

Similar News