Vijayawada: విజయవాడలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

*హాజరైన సీఎం జగన్‌, హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్‌ *పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్‌

Update: 2021-10-21 04:27 GMT

విజయవాడలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫైల్ ఫోటో)

Vijayawada: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్‌. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరులైన పోలీస్‌ కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు.

Tags:    

Similar News