జాతీయ న్యాయవాదల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జూనియర్ లాయర్లకు వృత్తిలో స్థిరపడే వరకు నెలకు ఐదు వేల రూపాయలు సాయం అంద చేయనున్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి వంద కోట్లు మంజూరు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.