Check Post: ఆంధ్ర-కర్నాటక బోర్డర్‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు

Check Post: ఏపీకి వచ్చే వాహనాలు నిలిపివేయాలని ఎస్పీ ఫకీరప్ప ఆదేశాలు

Update: 2021-05-10 12:11 GMT
ఆంధ్ర బోర్డర్లోని చెక్ పోస్ట్ 

Check Post: ఆంధ్రా-కర్నాటక సరిహద్దు ప్రాంతంలోని ఛత్రగుడి, సిందవాలం చెక్‌‌పోస్టులను తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ ఫకీరప్ప. కర్నాటక నుంచి ఆలూరు మీదుగా ఏపీకి వచ్చే వాహనాలను నిలిపివేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించాలని చెప్పిన ఎస్పీ.. బోర్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కూడా కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు, భౌతికదూరం తప్పక పాటించాలని అన్నారు.

Tags:    

Similar News