Chandrababu: ఎల్లుండి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం

Chandrababu: ఈ నెల 4న కొవ్వూరు, గోపాలపురంలో బాబు టూర్

Update: 2024-04-01 15:11 GMT

Chandrababu: ఎల్లుండి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం

Chandrababu: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళం నిర్వహించి... టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. రెండు రోజుల పాటు విరామం తీసుకుని... ఎల్లుండి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్రకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 4న కొవ్వూరు, గోపాలపురంలలో సభలు నిర్వహించి... 5న తణుకు, పాలకొల్లులో పర్యటించనున్నారు చంద్రబాబు.

Tags:    

Similar News