పాత్రికేయుడు హత్య : వైసీపీ ఎమ్మెల్యేతో సహా అయిదుగురిపై కేసు నమోదు...

Update: 2019-10-17 11:24 GMT

పాత్రికేయుడు కాతా సత్యనారాయణ హత్యకు గురైన సంగతి తెలిసిందే..అయితే అతని హత్యకు సంబధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసారు పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో అయిదుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆంధ్రజ్యోతిలో విధులు నిర్వహిస్తున్న కాతా సత్యనారాయణ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో హత్యకు గురయ్యారు. ఎస్ అన్నవరం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఈ దారుణం జరిగింది. 

Tags:    

Similar News