Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం

Tirumala: స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లింపు

Update: 2024-03-24 08:31 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం

Tirumala: తిరుమల శ్రీవారిని హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్న ఆయన..మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల బ్రహ్మనందం మీడియాను ఆటపట్టించారు. జేబులో ఉన్నఅద్దాలు తీసుకొని స్టైల్ గా కళ్లకు పెట్టుకున్నారు. బ్రహ్మానందంతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Tags:    

Similar News