Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Thirumala: తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు దర్శించుకున్నారు

Update: 2021-09-12 06:56 GMT
తిరుమల దేవస్థానం సందర్శించిన అరుపు కుమార్ (ఫైల్ ఇమేజ్)

Thirumala: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు దర్శించుకున్నారు. అంతకముందు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మూలవిరాట్టు వద్ద ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో సీజే దంపతులకు పండితులు వేదాశీర్వాచనం, తీర్థప్రసాదాలను అందజేశారు. 

Tags:    

Similar News